- Advertisement -
పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : నూతన జాతీయ విద్యా విధానంపై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర విద్యాశాఖ పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం తన కార్యాలయం నుంచి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు విద్యాశాఖ ముఖ్కకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి, వైస్ ఛైర్మన్లు ఆర్.లింబాద్రి, వి.వెంకటరమణ తదితరులు ఉన్నారు.
- Advertisement -