Sunday, April 28, 2024

ఎన్టీఆర్ ను కలిసిన మంత్రి పొంగులేటి ఫ్యామిలీ..

- Advertisement -
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ నివాసానికి మంత్రి పొంగులేటి కుటుంబసమేతంగా వెళ్లి కలిశారు. తన సొదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి వివాహానికి రావాలని ఎన్టీఆర్ దంపతులను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం ఎపి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను కూడా కలిసి వివాహా ఆహ్వాన పత్రిక అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News