Saturday, April 27, 2024

ప్రేమపెళ్లి… నాగర్‌కర్నూల్‌లో గర్భిణీ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

పస్పుల: నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం పస్పులలో విషాదం చోటుచేసుకుంది. నాలుగు నెలల గర్భిణి బాలమణి ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిది నెలల క్రితం ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది. భర్త, అత్తమామల వరకట్న వేధింపులే కారణమని బంధువులు ఆరోపణలు చేస్తున్నారు. భర్త ఇంటి ముందు మృతదేహంతో మృతురాలి బంధువులు ధర్నా చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కట్నం డిమాండ్…. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు బంధువులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News