Sunday, April 28, 2024

వారి కుమారులు త్యాగాలు చేస్తుంటే మేకులు నాటి అడ్డగిస్తారా: రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul slams Centre over farmers protest

 

న్యూఢిల్లీ: ఓవైపు దేశ సరిహద్దుల్లో వారి కుమారులు తమ జీవితాలను పణంగా పెడుతుంటే, మరోవైపు తమ హక్కుల కోసం ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న అన్నదాతలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం మేకులు నాటుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విమర్శించారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో గతేడాది నవంబర్ 26నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన తెలుపుతున్నారు. శుక్రవారానికి వారి ఆందోళన 100వ రోజుకు చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వారికి మద్దతుగా ట్విట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News