Saturday, April 27, 2024

నైజీరియాలో కిడ్నాపైన 279మంది విద్యార్థినుల విడుదల

- Advertisement -
- Advertisement -

Release of 279 students kidnapped in Nigeria

 

గుసావ్: సాయుధముఠా అపహరించిన 279మంది పాఠశాల బాలికల్ని క్షేమంగా విడుదల చేసిందని నైజీరియాలోని జంఫారా రాష్ట్ర గవర్నర్ బెల్లోమతావల్లే మంగళవారం వెల్లడించారు. శుక్రవారం జంగేబే పట్టణంలోని సెకండరీ పాఠశాల నుంచి బాలికల్ని సాయుధ ముఠా కిడ్నాప్ చేసింది. మా కూతుళ్లను క్షేమంగా విడుదల చేయడం నైజీరియన్లందరికీ సంతోషదాయకమని మతావల్లే ట్విట్ చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News