Saturday, April 27, 2024

రిపోర్టర్ రఘు అరెస్ట్.. 14 రోజుల రిమాండ్

- Advertisement -
- Advertisement -

Reporter Raghu arrested by Mattampally Police

మనతెలంగాణ/హైదరాబాద్: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా రిపోర్టర్ రఘును గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రిపోర్టకు వైద్య పరీక్షలు నిర్వహించి హుజుర్ నగర్ జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ క్రమంలో మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో అతనిని హుజూర్ నగర్ జైలుకు తరలించారు. నగరంలోని మల్కాజిగిరిలో నివాసముంటున్న రఘును కిడ్నాప్ చేసినట్టు వార్తలు వచ్చాయి. కాగా గుర్రంపోడు తండా 540 సర్వే నంబర్ ఘర్షణ కేసులో నిందితుడిగా ఉన్న రఘును పోలీసులు తీసుకెళ్లారని నిర్దారణ జరిగింది.

Reporter Raghu arrested by Mattampally Police

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News