Home Search
అమిత్ షా - search results
If you're not happy with the results, please do another search
సవాళ్ల సుడిగుండంలో యోగి
మరో ఎనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో, రాజకీయంగా దేశ రాజకీయాలను నిర్దేశింపగల ఉత్తరప్రదేశ్లో ఒక విధమైన రాజకీయ అనిశ్చిత కనిపిస్తున్నది. పాలనా వైఫల్యాల గురించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజాదరణతో...
హక్కులకు కవచం
రాజ్యాంగం పౌరులకు ప్రసాదించిన నిరసన హక్కును వినియోగించుకునే స్వేచ్ఛకు, ఉగ్రవాద చర్యలకు గల విభజన రేఖను గుర్తించకుండా ప్రజోద్యమ నేతలు, కార్యకర్తలపై ‘ఉపా’ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ) చట్టాన్ని ప్రయోగించినందుకు దేశ...
యుపిలో బిజెపి భవిత!
వచ్చే మార్చిలో జరగవలసి ఉన్న శాసన సభ ఎన్నికలకు ఉత్తరప్రదేశ్ ఇప్పటి నుంచే వేడెక్కుతున్నది. రాహుల్ గాంధీ సన్నిహిత సహచరుల్లో ఒకరు జితిన్ ప్రసాద కాంగ్రెస్ను వీడి బుధవారం నాడు కమలం కండువా...
ఒక నేత అహం కన్నా దేశం మిన్న
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన పాలన పట్ల చరిత్ర ఎలా తీర్పు చెపుతుందో భవిష్యత్తే నిర్ణయించాలి. ప్రస్తుతం ఆయన తీవ్రమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. చాలా కాలం...
మోడీ x మమత
పశ్చిమ బెంగాల్లో ఇంకా ఎన్నికల ముందునాటి వేడి వాడి రాజకీయమే నడుస్తున్నది. వేసవి ముగుస్తున్నా అక్కడి ఘర్షణ వాతావరణం మాత్రం చల్లబడడం లేదు. ఇటీవల వరుసగా సంభవించిన మూడు పరిణామాలు ఈ విషయాన్ని...
మరో ‘టూల్ కిట్’!
ప్రధాని మోడీని, ఆయన ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచార వ్యూహా (టూల్ కిట్) వ్యూహాన్ని చేపట్టిందంటూ భారతీయ జనతా పార్టీ పెద్దలు కొందరు పెట్టిన ట్వీట్లు తప్పుడివని, అబద్ధాలూ...
6-8 వారాల లాక్డౌన్
కరోనా పాజిటివిటీ 10% దాటిన ప్రాంతాల్లో అమలు చేయాలి
అప్పుడే అదుపులోకి కొవిడ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
నేతల మితిమీరినతనమూ కారణం
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
న్యూఢిలీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో...
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
దేశంలో 6 నుంచి 8 వారాల లాక్డౌన్ పెట్టాల్సిందే
ఐసిఎంఆర్ చీఫ్ బలరామ్ భార్గవ్
కేసుల సంఖ్యను బట్టి తక్షణ చర్య
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక ప్రాంతంలో మరో 6 నుంచి 8 వారాల పాటు...
అసోం కొత్త ముఖ్యమంత్రి
అసోంలో ఎట్టకేలకు కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సోమవారం నాడు జరిగింది. ముఖ్యమంత్రి పదవిని హిమంత విశ్వాస్ శర్మ చేపట్టారు. ఆయనతో పాటు 13 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు....
కొవిడ్లో ముంబైకి మంచి సారథ్యం
భారత దేశం మొత్తం మీద కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం రేపింది ప్రధానంగా రెండు నగరాలలో. ఒకటి దేశ ఆర్ధిక రాజధాని ముంబై అయితే, మరొకటి దేశ రాజకీయ రాజధాని ఢిల్లీ. అయితే...
అసోం సిఎంగా హిమంత బిశ్వా శర్మ
అసోం సిఎంగా హిమంత బిశ్వా శర్మ
ఇప్పటి ఆరోగ్య మంత్రికి బిజెపి పదోన్నతి
సోనోవాల్ రాజీతో ఏకాభిప్రాయం
ఢిల్లీలో సయోధ్య.. తరువాత నేత ఎన్నిక
గువహతి: అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వా శర్మ...
మసక బారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విలయానికి నేడు దేశం విలవిలలాడుతోంది. ఇంతకుముందెన్నడు లేని భయానకమైన విపత్తును దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులలో రోగులకు పడకలు దొరకని పరిస్థితి, స్మశానాలలో చనిపోయిన వారిని కాల్చటానికి...
భారతీయ జనతా పార్టీకి గట్టి చావు దెబ్బ!
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో బిజెపి పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఏదో మొహం చూపు కొనేందుకు అసోంలో ఫలితాలు కొద్ది మెరుగ్గా...
రాజ్యాంగ సంస్థల దయనీయత
వ్యాక్సిన్ కొనుగోలు పై చర్చించేందుకు అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాస్క్ ధరించనందుకు థాయ్లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్-వో-చాకు అక్కడి అధికారులు ఇటీవల ఆరు వేల భాట్ లు (సుమారు రూ. 14...
కొవిడ్పై జాతీయ విధానం?
కరోనాపై జాతీయ స్థాయి యుద్ధంలో సర్వ సైన్యాధ్యక్ష బాధ్యత వహించి దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్, బాధితులందరికీ ఆక్సిజన్ తదితర అత్యవసర మందులు లోటు లేకుండా అందేలా చూడడంలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం రోజురోజుకీ...
ఆయువు తీసిన వాయువు
22 మంది కొవిడ్ రోగులు మృతి
ఆక్సిజన్ ట్యాంకర్ లీకవడంతో నిలిచిపోయిన ప్రాణవాయువు సరఫరా
నాసిక్ ఆసుపత్రిలో దారుణ ఘటన కలిచివేసింది : ప్రధాని మోడీ
మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల సాయం : మహారాష్ట్ర సిఎం...
దంతెవాడలో ఎన్ కౌంటర్.. మావోయిస్టు హతం
ఛత్తీస్గఢ్: రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా గాధం, జంగంపాల్ అటవీ ప్రాంతంలో ఆదివారం నాడు పోలీసులకు, మావోయిస్టుల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు....
తొలి మూడు దశలలో మాదే గెలుపు
బెంగాల్ ఎన్నికలపై అమిత్ షా ధీమా
డోమ్జూర్(ప.బెంగాల్): పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు జరిగిన మూడు దశల పోలింగ్లో బిజెపి 63 నుంచి 68 స్థానాలు గెలుచుకుంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా...
పోలీసులు మాకు శత్రువులు కాదు
పోలీసులు మాకు శత్రువులు కారు
ఏకకాలంలో 2వేల మంది పోలీసులు మాపై దాడి చేశారు
పోలీసుల దాడికి మేం ప్రతిదాడి మాత్రమే చేశాం
బందీగా ఉన్న రాకేశ్వర్ను విడిచిపెడతాం
మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ లేఖ...
న్యాయవ్యవస్థలో లొసుగులు
భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా తెలుగువాడైన జస్టిస్ ఎన్వి రమణను ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్దే సిఫార్స్ చేశారు. సీనియారిటీ దృష్ట్యా చూస్తే జస్టిస్ రమణ తదుపరి ప్రధాన న్యాయమూర్తి కావడానికి...