Friday, May 3, 2024
Home Search

ఉగ్రవాదులు - search results

If you're not happy with the results, please do another search
Soldiers

ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి

  శ్రీనగర్: కెరన్ సెక్టార్ ఆపరేషన్ లో మరో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. కెరన్ సెక్టార్ నుంచి భారత్ లోకి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను ఆదివారం భద్రత బలగాలు హతమార్చారు. కాశ్మీర్ లోయలో...

అఫ్ఘాన్‌లో శాంతి

  తాలిబన్లతో అమెరికా ఒప్పందం 18ఏళ్ల అశాంతికి తెర క్రమంగా దళాలను ఉపసంహరించుకోనున్న అమెరికా 14నెలల్లో పూర్తిగా వైదొలగనున్న అగ్రరాజ్యం అఫ్ఘాన్ వ్యవహారాల్లో ఇకముందు విదేశీ జోక్యం ఉండదని హామీ ఇవ్వడం హర్షదాయకం : తాలిబన్లు శనివారం నాడు దోహా(కతర్)లో అమెరికా...

ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతం

  శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెరాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా...
Vinay-Sharma

నిర్భయ హంతకుడు వినయ్ శర్మను జైలులో హింసించారు: న్యాయవాది

న్యూఢిల్లీ: నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో హంతకులలో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించే సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అతడి సామాజిక దర్యాప్తు నివేదికను, వైద్య...
Soldiers

జమ్మూ కాశ్మీర్ లో గ్రనేడ్ దాడి..

  శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. శ్రీనగర్ సిటీలో లాల్ బజార్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఓ...
CRPF Jawans

ఉగ్రవాదుల దాడిలో సిఆర్పిఎఫ్ జవాను మృతి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌ లో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఓ సిఆర్పిఎఫ్ జవాను మృతి చెందాడు. శ్రీనగర్‌ లో పరిమ్ పొరలోని చెక్ పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు దాడి చేశారు. వెంటనే...
soldiers

జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు టెర్రరిస్టులు మృతి

  శ్రీనగర్:సౌత్ కాశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాల్లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులు మృతిచెందారు. జిల్లాలోని వాచ్చి ప్రాంతంలో సోమవారం ఉదయం ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందడంతో జమ్మూ కాశ్మీర్...

ఆధార్‌తోనే సాయం

  ఉగ్రవాద, మత ఘర్షణల బాధితులకు తోడ్పాటుపై కేంద్రం ప్రకటన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ న్యూఢిల్లీ : ఉగ్రవాదం, మతఘర్షణల బాధితులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి...
america

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

  ఇరాక్‌లో అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడికి ప్రతిచర్య తీసుకోవడం లేదని ట్రంప్ ప్రకటించిన తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత కాస్త తగ్గింది. ఇరాన్ అంతకు ముందు ప్రకటించినట్లే...

ప్రతీకారం

  అంతం కాదిది ఆరంభమే - ఇరాన్ అధినేత ఖమేనీ సులేమానీ హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికన్ స్థావరాలపై ఇరాన్ భీషణ క్షిపణి దాడులు 80 మంది అమెరికన్ సైనికులు మృతి : ఇరాన్ టెహ్రాన్/వాషింగ్టన్ : పశ్చిమాసియాలో...
CRPF Soldiers

శ్రీనగర్ లో గ్రనేడ్ దాడి.. ఇద్దరికి గాయాలు

  శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. శ్రీనగర్ లోని హబక్ చౌక్ లో బుధవారం మధ్యాహ్నం సిఆర్ పిఎఫ్ సిబ్బంది టార్గెట్...
Dead

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి: 14 మంది మృతి

ఔగడౌడౌ: బుర్కినో పాసోలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఔగడౌడౌలో ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో 14 మంది ఘటనా స్థలంలో మృతి చెందగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో 10 మంది పరిస్థితి విషమంగా...
Army jawans

జమ్ముకశ్మీర్ లో ఎన్​కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి

  శ్రీనగర్: పాకిస్థాన్ చొరబాటు దారులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. జమ్ముకశ్మీర్, రాజౌరీ జిల్లాలోని నౌషారా సెక్టార్ లో బుధవారం ఉదయం కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్...

2020కి స్వాగతం

  ఎల్లప్పుడూ ముందుకు సాగిపోతూ ఉండే నిరంతర చలన శీలి కాలం. దాని అడుగులంటి అడుగేయగలిగేవారే చైతన్య దీప్తులుగా వెలుగుతారు. కాలాన్ని వెనక్కి నడిపించాలనుకునేవారు మాత్రం చతికిలబడతారు. కొద్ది గంటల క్రితం కనుమరుగైపోయి కాలగర్భంలో...
indian-army

2019లో 160 మంది ఉగ్రవాదుల హతం

102 మంది అరెస్టు, మిలిటెన్సీలో చేరే స్థానిక యువత సంఖ్య తగ్గుదల జమ్ము : 2019లో జమ్ముకశ్మీర్‌లో 160 మంది ఉగ్రవాదులు హతం కాగా, 102 మంది అరెస్టు అయ్యారని, అయినా ఇంకా...

Latest News