Home Search
ఉగ్రవాదులు - search results
If you're not happy with the results, please do another search
ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం (వీడియో)
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై జాన్ టోల్ ప్లాజా దగ్గర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్...
పాక్ కవ్వింపులు
సరిహద్దుల్లో పాక్ సైన్యం మన భూభాగం మీదికి, అక్కడి జనావాసాల పైకి మళ్లీ కాల్పులకు తెగబడింది. పాక్ సైనికుల తూటాలు పేలుతుంటే మన సైన్యం దృష్టి అటు మళ్లుతుందని ఆ సందు చూసుకొని...
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
శ్రీనగర్: జమ్మూ, కశ్మీర్లోని మాచిల్ సెక్టార్లో శనివారం అర్ధరాత్రి జరిగిన భీకర ఎన్కౌంటర్లో నలుగురు జవాన్లు వీర మరణం చెందారు. భ్రతా దళాలు ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టాయి. శనివారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో...
కాబూల్ యూనివర్శిటీలో ఉగ్రదాడి.. 19మంది విద్యార్థులు మృతి
కాబూల్: అఫ్గానిస్థాన్లోని కాబూల్ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో 19 మంది విద్యార్థులు మృతి చెందగా, 22 మంది గాయపడ్డారు. యూనివర్శిటీలో పుస్తక ప్రదర్శన కార్యక్రమంలో ఇరాన్ రాయబారి తదితర ప్రముఖులు పాల్గొన్న...
ఆ 18 మంది ఉగ్రవాదులే
న్యూఢిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేంద్ర హోం శాఖ మంగళవారం మరో 18 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్, ఇండియన్...
శ్రీనగర్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: సోమవారం శ్రీనగర్లోని ఓల్డ్ బర్జుల్లా ప్రాంతంలో భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు పాకిస్థాన్కు చెందిన లష్కర్ కమాండర్ సైఫుల్లాగా గుర్తించామని...
ఆయుధాల అక్రమ తరలింపు: పాకిస్తాన్ కుటిల యత్నం భగ్నం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కరెఎన్ సెక్టార్లో వాస్తవాధీన రేఖ(ఎల్ఓసి) గుండా భారతదేశంలోకి ఆయుధాలు, పేలుడు సామగ్రిని తరలించడానికి పాకిస్తాన్ చేసిన ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది. కిషన్గంగా నదిలో ట్యూబ్లో వస్తువులను...
ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సైన్యం (వీడియో)
న్యూఢిల్లీ: ఉత్తర కాశ్మీర్లోని కేరన్ సెక్టార్లో ఆయుధాల అక్రమ రవాణాకు ముష్కరులు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న ముష్కరుల ముఠాను సైన్యం అడ్డుకుంది....
ఉస్కో అంటే చూస్కో.. రాష్ట్రీయ రైఫిల్స్కు జాగిలాలు నేస్తాలు
షోపియాన్ : జమ్మూ కశ్మీర్లో విధినిర్వహణలో అంకితభావంతో ఉండే మన జవాన్లకు శిక్షణ పొందిన జాగిలాలు నిజమైన స్నేహితులుగా వ్యవహరిస్తున్నాయి. పలు క్లిష్ట పరిస్థితులలో మెళకువగా వ్యవహరించే శక్తి, అన్నింటిని పసికట్టే నేర్పు...
కంగారూ న్యాయస్థానాలు
నేరం, దుర్వినియోగాలపై దోషిగా నిర్ణయించినవారిని విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం కంగారూ కోర్టని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలు, ప్రజల చట్టబద్ధ హక్కులు, రాజ్యాంగాన్ని...
పుల్వామాలో ఎన్ కౌంటర్: ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవంతిపొరాలోని సాంబూరాలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారం రావడంతో...
ట్రంప్కు శాంతి పురస్కారమా?
ఇటీవల న్యూస్ పేపర్లలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంఫ్ పేరును నోబుల్ శాంతి పురస్కారానికి నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్ ప్రతిపాదించినట్లు చదివిన వెంటనే ఒక్కసారిగా ఆశ్చర్యం వేసింది. దేశాల మధ్య...
భారీ పేలుళ్ల కుట్ర భగ్నం
9 మంది అల్ఖైదా ఉగ్రవాదుల అరెస్టు
పశ్చిమబెంగాల్లో ఆరుగురు, కేరళలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ
న్యూఢిల్లీ/కోల్కతా: జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ దేశవ్యాప్తంగా జరిపిన సోదాల్లో తొమ్మిది మంది అల్ ఖైదా ఉగ్రవాదులు పట్టుబడ్డారు....
ఆల్ఖైదా ఉగ్రవాదుల కుట్ర భగ్నం
న్యూఢిల్లీ: ఆల్ఖైదా ఉగ్రవాదుల భారీ కుట్రను ఎన్ఐఏ అధికారులు భగ్నం చేశారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించాలని భావించిన తొమ్మిది మంది ఆల్ఖైదా తీవ్రవాదులను అరెస్టు చేశారు. ఉగ్రవాదులు బెంగాల్,...
శ్రీనగర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని బటమలూ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. సిఆర్పిఎస్ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమయ్యారు. బటమలూ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో...
గత 6నెలల్లో చైనా నుంచి చొరబాట్లు జరగలేదు..
న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దుల వెంబడి గడచిన ఆరు నెలల్లో ఎటువంటి చొరబాట్లు జరగలేదని కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ బుధవారం రాజ్యసభలో సభ్యుడు...
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత..
కశ్మీర్లో ఉగ్రవాదులకు డ్రోన్లద్వారా ఐఎస్ఐ ఆయుధాల చేరవేత
అధీన రేఖ వెంబడి నిఘా పెంచిన భారత సైన్యం
శ్రీనగర్: పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఉపయోగించే డ్రోన్ ఒకటి జమ్మూ, కశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో దొరకడంతో...
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సోమవారం బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాల వాహనాలపై ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడి చేశారు. అయితే, ఉగ్రవాదులు విసిరిన గ్రెనేడ్ గురితప్పి రోడ్డుపై పడి పేలింది....
ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: శ్రీనగర్లోని పంథా చౌక్ చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులు, సిఆర్పిఎఫ్ జవాన్లపై ముష్కరులు కాల్పులు జరిపి పారిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పోలీసులతో కలిసి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. ఈ...
భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జడూరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో కూంబింగ్ కు వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు...