Home Search
గత ఎన్నికల్లో - search results
If you're not happy with the results, please do another search
కమలం డీలా
ఎంఎల్సి ఎన్నికల ఓటములతో నిరుత్సాహంలో బిజెపి నాయకత్వం, శ్రేణులు
సిట్టింగ్ స్థానమూ కోల్పోవడంతో భవిష్యత్పై శ్రేణుల్లో కలవరం
అధికార టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమేనన్న ప్రకటనలు పటాపంచలు
సాగర్ ఉప ఎన్నికపై అడుగు ముందుకేయని స్థితిలో కమలం
పార్టీలో...
నల్లా మీటర్లకు గడువు పది రోజులే..
ఈనెల 31లోగా ఆధార్, మీటర్లు అనుసంధానం
తప్పనిసరి
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి సంక్రాంతి పండుగ కానుకగా పథకంగా మున్సిఫల్ శాఖ...
టిఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు
సంబురాల్లో పార్టీ శ్రేణులు
మనతెలంగాణ/హైదరాబాద్ : పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిల విజయం సాధించడంతో తెలంగాణ భవన్లో కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.బాణాసంచా కాల్చి ఆనందంలో మునిగిపోయారు. ఎమ్మెల్యేలు...
నన్నే బలమైన అభ్యర్థిగా బిజెపి భావిస్తోంది: రాజగోపాల్ రెడ్డి
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో నన్నే బలమైన అభ్యర్థినని బిజెపి భావిస్తోందని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం ఓ మీడియాతో జరిపిన చిట్ చాట్ లో రాజగోపాల్...
కొనసాగుతున్న ఎంఎల్సి ఓట్ల లెక్కింపు….
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఎంఎల్సి నియోజకవర్గం, నల్గొండ వరంగల్ ఖమ్మం స్థానానికి బుధవారం ఉదయం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. సాయంత్రం వరకు బెండల్స్ కట్టే...
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
నేడే పట్టభద్రుల ఓట్ల లెక్కింపు
ఎంఎల్సి ఎన్నికల ఫలితం సర్వత్రా ఉత్కంఠ
పోటీలో పెద్దసంఖ్యలో అభ్యర్థులు...
రికార్డు స్థాయిలో పోలింగ్...జంబో బ్యాలెట్ పేపర్
అధికారులకు సవాల్గా మారిన కౌంటింగ్ ప్రక్రియ
ఒక్కో కేంద్రంలో 8 హాళ్లు... ఒక్కో హాళ్లో 7...
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
సాగర్ అభ్యర్థి ఎంపికపై టిఆర్ఎస్ ముమ్మర కసరత్తు
క్షేత్రస్థాయి పరిస్థితులు...బలాబలాలపై సమీకరణలు
2018లో 7,771 ఓట్ల మెజారిటీతో నోముల విజయబావుటా
సిట్టింగ్ సీటును దక్కించుకునేలా వ్యూహాలు
మనతెలంగాణ/హైదరాబాద్: నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అభ్యర్థి...
తేలని లెక్కలు.. టెన్షన్లో పార్టీల నేతలు
కౌంటింగ్ ఏజెంట్ల కోసం కసరత్తు
రేపే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఎంఎల్సి ఎన్నికల పోలింగ్లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనే దానిపై పార్టీల నేతలు లెక్కలు తేల్చుకోలేక టెన్షన్కు గురవుతున్నారు....
మరోసారి… ‘పల్లా’ వైపే
ఉమ్మడి జిల్లా పట్టభద్రులంతా మోగ్గు
పట్టభద్రుల నిర్ణయంతో
ఇతర అభ్యర్థులు
సర్వేలు అన్ని గులాబీ వైపు
గుండెల్లో గుబులు
మనతెలంగాణ/నల్లగొండ ప్రధాన ప్రతినిధి: ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టిఆర్ఎస్...ప్రస్తుత పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లోనూ ప్రభంజనాన్ని సృష్టించనుందని తాజాగా నిర్వహించిన పార్టీ...
తమిళ పార్టీల మేనిఫెస్టోలు!
రాజకీయ పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలకు విశ్వసనీయత తగినంతగా ఉండదు. ఏరు దాటుతున్నప్పుడు ఓడ మల్లయ్యగా పిలిచిన వ్యక్తినే దాటిన తర్వాత బోడి మల్లయ్యగా అవహేళన చేసి పట్టించుకోకుండా పోయే దుష్ట సంస్కృతి జీర్ణించుకుపోయిన...
ఎంపి అర్వింద్ను త్వరలో నిజామాబాద్ ప్రజలే తరిమికొడతారు
రైతులను మోసం చేసిన ఆయనకు మంత్రి కెటిఆర్ను విమర్శించే అర్హత లేదు
బిజెపి హయంలో ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదు
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడమే మోడీ ప్రభుత్వానికి తెలుసు
తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పియుసి చైర్మన్...
ప్రభంజనం
ఎండకు ఎదురేగి వెల్లువెత్తిన పట్టభద్రుల ఓటు
గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగిన పోలింగ్ శాతం
ఆరేళ్ల క్రితం పట్టభద్రుల ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి 54% పోలింగ్ జరగగా ఇప్పుడు 74% నమోదైంది
అలాగే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్కు అప్పుడు 39%...
యూజ్&త్రో బిజెపి
పట్టభద్రుల ఎంఎల్సి ఎన్నికల్లో మా పట్ల తెలంగాణ బిజెపి సవ్యంగా వ్యవహరించలేదు
జనసేనను అది అంగీకరించలేకపోతోంది
అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఇలా అయితే ఆ పార్టీతో కష్టమే: జనసేన అధినేత పవన్కళ్యాణ్
టిఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మద్దతు ప్రకటించిన పవర్స్టార్
మన...
ఇంట్లో సిలిండర్కు దండం పెట్టి.. వచ్చి ఓటు వేశా
పరోక్షంగా మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: గతంలో ఒక మహానుభావుడు చెప్పినట్లుగా ఇంట్లో సిలిండెర్కు దండం పెట్టి వచ్చి ఓటు వేశానని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి...
కాంగ్రెస్ భవిష్యత్తు!
కాంగ్రెస్ పార్టీకి ఏమైంది, ఏమి కాబోతోంది అనే ప్రశ్న చాలా కాలంగా చాలా మందిని వేధిస్తున్నది. ఇప్పుడీ ప్రశ్న మరింత గాఢమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశ స్వాతంత్య్ర సంగ్రామానికి సారథ్యం వహించి, స్వాతంత్య్రం...
ప్రచారం సమాప్తం
రేపు జరిగే ఎన్నికలకు సిద్ధం
సాయంత్రం 4 గంటలకే అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల బరిలో మంది అభ్యర్థులు
ఉమ్మడి మూడు జిల్లాల్లోని
పార్లమెంట్, 34 అసెంబ్లీ పరిధిలో పోలింగ్
ఓటుహక్కు వినియోగించుకోనున్న
5.05 లక్షల మంది
నల్లగొండ, జిల్లాలో పట్టభద్రుల మండలి ఎన్నికల...
హెచ్-1వీసాల విషయంలో బైడెన్ సర్కార్ కీలక నిర్ణయం
ట్రంప్ ఆదేశాలు 60 రోజుల పాటు నిలిపివేత
వాషింగ్టన్: హెచ్-1 బి వీసాల విషయంలో అగ్రరాజ్యం అధినేత జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్-1బి వీసాల విషయంలోట్రంప్ సర్కార్ గతంలో ఇచ్చిన దేశాల...
ప్రజాస్వామ్యానికి పీడ!
భారత ప్రజాస్వామ్య మూలాలను దొలిచివేస్తున్న పార్టీ ఫిరాయింపుల రోగానికి ఇప్పటికీ సరైన మందు కనుక్కోలేకపోడాన్ని ఏమనాలి? రాజీవ్ గాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా రాజ్యాంగం పదో షెడ్యూలు ప్రజలెన్నుకున్న...
అన్నాడిఎంకె కూటమికి విజయకాంత్ గుడ్బై
చెన్నై: అన్నాడిఎంకె నేతృత్వంలోని కూటమి నుంచి విజయకాంత్ పార్టీ వైదొలగింది. ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాము కోరిన నియోజక వర్గాలను కేటాయింకపోవడం, తాము అడిగినన్ని స్థానాలు ఇవ్వకపోవడంతో హీరో...
తమిళనాడులో 154 స్థానాలకు కమల్ పార్టీ పోటీ
మిత్రపక్షాలతో కుదిరిన సీట్ల సర్దుబాటు
చెన్నై: ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విలక్షణ నటుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ (ఎంఎన్ఎం)తమ మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటుకు సంబంధించి మంగళవారం...