Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్లో ఫిర్యాదు చేయండి
ధరణి సమస్యలపై వాట్సప్, ఈ-మెయిల్లో ఫిర్యాదు చేయండి
త్వరితగతిన పరిష్కారానికి ఆరుగురు సభ్యులతో కమిటీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి పోర్టల్ సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడానికి వాట్సప్, ఈ- మెయిల్లను...
ఆనందయ్య మందు వాడాను
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై సినీ నటుడు జగ్గూ భాయ్ మరోసారి స్పందించాడు. తాను ఆనందయ్య మందు వాడానని, తనకు కరోనా రాలేదని చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఎపి సర్కార్...
ఇరానీ గ్యాంగ్ అరెస్టు
దృష్టిమరల్చి చోరీలు చేస్తున్న ముగ్గురు నిందితులు
దుస్తుల వ్యాపారం కోసం ఇండియా వచ్చిన ఇరానీలు
అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : దృష్టి మరల్చి దొంగతనాలు చేస్తున్న ముగ్గురు...
రాష్ట్రంలో కొత్తగా 2,070 కరోనా కేసులు
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు రోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో శనివారం 1,38,182 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,070 మందికి కరోనా వైరస్ సోకింది. తాజాగా మరో 18 మంది...
సాఫీగా సాగుతున్న ఆటో డ్రైవర్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్
కేంద్రాలను పర్యవేక్షిస్తున్న రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కూడా సజావుగా...
పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్ ధర్నా (వీడియో వైరల్)
ముంబై: దేశంలో చమురు ధరలు పెంపును నిరసిస్తూ యువజన కాంగ్రెస్ నేతలు శనివారం ధర్నాకు దిగారు. ముంబైలోని బిజెపి కార్యాలయం వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్...
ఈటల రాజేందర్కు పదవులు, ఆస్తుల మీదనే ధ్యాస
హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై ఆర్టీసీ టిఎంయూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ యూనియన్లు, ఎమ్మెల్సీ కవిత మీద ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదని ఘాటుగా స్పందించారు. మీడియా...
19 వైద్య పరీక్ష కేంద్రాలు ప్రారంభించాలి: కెసిఆర్
హైదరాబాద్: జూన్ 7న 19 వైద్య పరీక్ష కేంద్రాలను ప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లో 19 డయాగ్నొస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. మహబూబ్నగర్,...
ప్రపంచ పర్యావరణ దినోత్సవం… మొక్కలు నాటిన సంతోష్ కుమార్
గజ్వేల్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంఎల్ఎ, ఎంఎల్ సిలతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. శనివారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ...
మూడో దశనూ తుద ముట్టిద్దాం
150 పడకలతో టిమ్స్లో ఐసియు
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్నివిధాలా సిద్ధం
విదేశాల్లో వృథాగా ఉన్న కోట్లాది కొవిషీల్డ్ టీకాలను తెప్పించాలి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పటిష్ట చర్యలతోనే రెండో దశ కరోనా ప్రభావం తగ్గింది :...
ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
కీసర పోలీస్స్టేషన్ పరిధిలో విషాదం
మన తెలంగాణ/కీసర: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో చోటు...
డెల్టా వేరియంట్ వల్లే దేశంలో కేసులు అధికమయ్యాయి
జీనోమిక్స్ కన్సార్టియం
న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలల్లో కొవిడ్19 ఉధృతికి డెల్టా వేరియంటే ప్రధాన కారణమని భారత్లో సార్స్కొవ్2పై ఏర్పాటైన జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) తెలిపింది. ఏప్రిల్, మే నెలల్లో కేసులు అత్యధికంగా నమోదు...
రాచకొండ పోలీసులకు ఉత్తమ అవార్డులు
35మంది పోలీసులకు అందించిన సిపి మహేష్భగవత్
మరింత ఉత్సాహంగా పనిచేయాలి
సిపి మహేష్ భగవత్
మనతెలంగాణ, హైదరాబాద్ : అవార్డులకు ఎంపికైన పోలీసులు ముందు ముందు మరింత ఉత్సాహంగా పనిచేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్...
రాష్ట్రంలో మరో 2,175 మందికి వైరస్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు స్పల్పంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,36,096మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 2,175 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 15 మంది మృత్యువాతపడ్డారు. అదే...
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం వర్షం కురుస్తోంది. ఒయు క్యాంపస్, నాచారం, హబ్సిగూడ, మల్లాపూర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, రాంనగర్, విద్యానగర్, కావాడిగూడ, భోలక్ పూర్, హకీంపేట,...
రాష్ట్రంలోని 5 జిల్లాల్లో వంద దాటిన పెట్రోల్ ధర
హైదరాబాద్: తెలంగాణలోని ఐదు జిల్లాలో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఆదిలాబాద్, గద్వాల్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ లో వంద దాటేసింది. పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం...
ప్రజలకు అన్యాయం చేయడంతోనే ఈటెల బర్త్ రఫ్: సత్యవతి
హైదరాబాద్: సిఎం కెసిఆర్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను అన్ని పదవులతో గౌరవించారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈటెల రాజేందర్ తన ఎంఎల్ఎ పదవికి, టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన...
కెసిఆర్ తరువాత అన్ని పదవులు పొందింది ఈటెలే: పల్లా
హైదరాబాద్: ఈటెల రాజేందర్కు సిఎం కెసిఆర్ అన్ని స్థాయిలో పదవులిచ్చి గౌరవించారని ఎంఎల్సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈటెల బహుజన నాయకుడైతే బడుగు బలహీన వర్గాల భూములు ఎలా కొంటారని ప్రశ్నించారు....
ఆ కాసులు కక్కిస్తాం
అధిక ఫీజులు వసూల్ చేసిన ఆసుపత్రుల నుంచి రీ ఫండ్ చేయిస్తాం
విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించండి
అవసరమైతే పూర్తి స్థాయి లైసెన్స్లు కూడా రద్దు చేస్తాం
కేసులు తగ్గుతున్నాయని ప్రజలు నిర్లక్షంగా వ్యవహరించవద్దు
మాస్కు, భౌతికదూరం,...
తొలకరి పులకిరింపు
మత్తడి దుంకిన ఖమ్మం ప్రకాశ్నగర్ చెక్ డ్యామ్
నల్లగొండ జిల్లాలో తడిసిన ధాన్యం కుప్పలు, తూకం వేసిన బస్తాలు
పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
మరో మూడురోజులు వర్షాలు : వాతావరణశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్:...