Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
సెప్టెంబర్ 1నుంచి డిగ్రీ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం
ఆరు వర్సిటీలలో కామన్ విద్యాక్యాలెండర్కు ఆమోదం
కామన్ పిజిసెట్ నిర్వహణ బాధ్యతలు ఈసారి కూడా ఒయుకే
పిహెచ్డి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో కీలక నిర్ణయాలు
మనతెలంగాణ/హైదరాబాద్:...
సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసు విచారణను స్వీకరించిన నాంపల్లి కోర్టు..
మనతెలంగాణ/హైదరాబాద్: సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసును గురువారం నాడు నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది. ఎక్సైజ్ సిట్ సమర్పించిన అభియోగపత్రాలను న్యాయస్థానం ఆమోదించింది. ఈక్రమంలో నాలుగు సంవత్సరాల తర్వాత ఈ కేసులో విచారణ...
జల దోపిడీకి పాల్పడితే ఊరుకోం
అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిపివేయాలి
రాష్ట్రంలో సీమాంధ్రులను కడుపులో పెట్టుకున్నాం
ప్రజలను రెచ్చగొట్టొద్దు
విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్
పాలమూరు : ఎలాంటి అనుమతులు లేకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చినా, కేంద్ర జల వనరుల శాఖ...
రాష్ట్రంలో కొత్తగా 869 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,05,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 869 మందికి కరోనా వైరస్ సోకింది. అదే సమయంలో ఎనిమిది మందిని...
జూలై 5 నుంచి కొత్త రేషన్ కార్డులు: మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ఐటి,పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. జూలై 5తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. అలాగే 57...
శ్రీశైలం డ్యామ్ ఎడమగేటు వద్ద పోలీసులు పహారా
కర్నూలు: శ్రీశైలం డ్యామ్ ఎడమగేటు వద్ద తెలంగాణ పోలీసులు పహారా కాస్తున్నారు. శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంపై వివాదం కారణంగా భద్రత చర్యలు చేపట్టారు. ఉద్యోగులను మినహా ఎవర్నీ పోలీసులు లోనికి అనుమతించడంలేదు....
పోలీసు వలయంలో ‘సాగర్’
నాగార్జునసాగర్కు పాకిన ఆర్డిఎస్ జల వివాదం..పోలీసు వలయంలో 'సాగర్'
తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న నీళ్ల గొడవ
సాగర్ డ్యామ్, పులిచింతల ప్రాజెక్టు వద్ద మోహరింపు
విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రధాన ద్వారాల వద్ద గస్తీ
భద్రత...
నలుమూలలా పరిశ్రమలు
ప్రాజెక్టుల తర్వాత పరిశ్రమలే ప్రాధాన్యం
ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లతో పారిశ్రామిక శకం
విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం...
ఆర్డిఎస్ రైట్బ్యాంక్ పనులు నిలపండి
బోర్డుకు ఫిర్యాదు చేసిన తెలంగాణ
3న సీమ ఎత్తిపోతల పరిశీలన డౌటే
ఎపి స్పందనను బట్టి షెడ్యూల్ ఖరారు
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీజలాల పంపిణీలో తెలుగు రాష్ట్రాల మధ్యన జలజగడాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కృష్ణానది జలాలను ఉపయోగించుకోవటంలో తెలంగాణ,...
ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
ముగ్గురు యువకులు దుర్మరణం, జగిత్యాల జిల్లా కేంద్రంలో ఘటన
మన తెలంగాణ/జగిత్యాల: మన తెలంగాణ/జగిత్యాల: జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సా యంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులు
మన తెలంగాణ/హైదరాబాద్: జోనల్ వ్యవస్థలో మార్పులు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఉద్యోగ నియామకాలు, స్థానికతకు సంబంధించి జోనల్ వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తకుండా చేసిన మార్పులు,...
నేటి నుంచి హరితహారం
నేటి నుంచి పది రోజుల పాటు పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం
కార్యక్రమాలను సమీక్షించేందుకు సిఎం కెసిఆర్ ఆకస్మిక తనిఖీలు
మొక్కలు నాటి హరితహారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు కెటిఆర్, ఇంద్రకరణ్రెడ్డి
7వ విడత హరితహారంలో 19.91...
నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు
నేటి నుంచి ఆన్లైన్ క్లాసులు
ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10 తరగతులకు
ఆగస్టు 1 నుంచి ఒకటి, రెండవ తరగతులకు క్లాసులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు గురువారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి....
జల విద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరితరం కాదు
శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత కాలం విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతాం
ఎపి సర్కార్పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
మనతెలంగాణ/హైదరాబాద్: శ్రీశైలం జలవిద్యుత్ ఉత్పత్తి ఆపడం ఎవరి తరం కాదని, నీళ్లు ఉన్నంత కాలం...
7వరకు ఎడ్సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బి.ఇడి కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్సెట్ ఆన్లైన్ దరఖాస్తు గడవును మరోసారి పొడిగించారు. బుధవారంతో(జూన్ 30) దరఖాస్తు గడువు ముగియడంతో ఆ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై...
జలకళను సంతరించుకున్న అనంతగిరి రిజర్వాయర్
అనంతగిరి ప్రాజెక్టు పర్యాటక కేంద్రమని ట్విట్టర్లో మంత్రి కెటిఆర్ పోస్ట్
ఇల్లంతకుంట: తెలంగాణలో బంజరు భూములను సాగు భూములుగా తయారు చేయాలనే సంకల్పంతో ‘కాళేశ్వరం ప్రాజెక్టు’ నిర్మించడం జరిగిందని, దానితో పాటుగా సాగు నీరు...
వైద్యులకు గవర్నర్ శుభాకాంక్షలు
హైదరాబాద్: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకోని దేశంలోని వైద్యులందరికీ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు చెప్పారు. కరోనా వైరస్ పై వైద్యులు నిబద్ధత, ధైర్యంతో ముందుకు సాగుతున్నారని గవర్నర్ తెలిపారు. వైద్యుల...
పట్టణ, పల్లె ప్రగతిలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: హరీష్
సిద్దిపేట: అభివృద్ధి అంటే భవనాలు, రోడ్లే కాదు అని పట్టణ, పల్లె ప్రగతి కూడా ఒక భాగమే. 4 ఏళ్ల నుంచి డయేరియా, సీజనల్ వ్యాధులు లేవని ఆర్థిక శాఖ మంత్రి హరీష్...
రాజకీయాలకతీతంగా కలెక్టర్లకు అధికారాలు: ఎర్రబెల్లి
హైదరాబాద్: గ్రామాల రూపు రేఖలు మార్చాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. రేపటి నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపడుతామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
9 ఇఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి: బండ
ఢిల్లీ: తెలంగాణలో కొత్తగా 9 ఇఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఎంపి బండ ప్రకాశ్ తెలిపారు. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ను ఎంపి బండ ప్రకాశ్ కలిశారు. ఈ...