Monday, April 29, 2024

9 ఇఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి: బండ

- Advertisement -
- Advertisement -

Banda Prakash

ఢిల్లీ: తెలంగాణలో కొత్తగా 9 ఇఎస్‌ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఎంపి బండ ప్రకాశ్ తెలిపారు.  కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్‌ను ఎంపి బండ ప్రకాశ్ కలిశారు. ఈ సందర్భంగా బండ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 18-20 లక్షల మందికి ఇఎస్‌ఐ కార్డులున్న కార్మికులు ఉన్నారని, కేంద్ర వాటా కింద రూ. 104 కోట్లు రావాల్సి ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News