- Advertisement -
ఢిల్లీ: తెలంగాణలో కొత్తగా 9 ఇఎస్ఐ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని ఎంపి బండ ప్రకాశ్ తెలిపారు. కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ను ఎంపి బండ ప్రకాశ్ కలిశారు. ఈ సందర్భంగా బండ మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 18-20 లక్షల మందికి ఇఎస్ఐ కార్డులున్న కార్మికులు ఉన్నారని, కేంద్ర వాటా కింద రూ. 104 కోట్లు రావాల్సి ఉందన్నారు.
- Advertisement -