Monday, May 13, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search
Akali leaders sukhbir badal and harsimrat kaur arrest

నిరసన ర్యాలీ నిర్వహించినందుకు బాదల్, హర్‌సిమ్రత్ అరెస్ట్

న్యూఢిల్లీ: మూడు నల్ల సేద్యపు చట్టాలు రద్దు చేయాలంటూ రైతులు ఎన్నో నెలలుగా ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్నారు. అయితే వారికి మద్దతుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించినందుకు గాను శిరోమణి అకాలీదళ్ పార్టీ అధినేత...
24 new ministers sworn in in Gujarat

గుజరాత్‌లో 24 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం

పటేల్ వర్గీయులు ఆరుగురికి అవకాశం విజయ్‌రూపానీ మంత్రివర్గంలో ఏ ఒక్కరికీ దక్కని చోటు గాంధీనగర్ : ప్రధాని నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కొత్త మంత్రివర్గం గురువారం కొలువు తీరింది.గుజరాత్‌లో వచ్చే ఏడాది ఆఖరులో అసెంబ్లీ...
Ram Mandir construction work First phase completed

అయోధ్య రామాలయం మొదటి దశ పనులు పూర్తి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరానికి సంబంధించి మొదటి దశ పనులు పూర్తయ్యాయి. తొలి దశలో రామమందిరం పునాది పనులు చేపట్టారు. ఇందులో భాగంగా నిర్మించిన కాంక్రీట్ బేస్‌పై రాళ్లతో మరో...
Telangana Cabinet Meeting Begins At Pragathi Bhavan

నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ

మధ్యాహ్నం 2గం.కు సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశం కొత్త మైనింగ్ పాలసీ, ఉద్యోగాల ఖాళీలపై సబ్ కమిటీ నివేదిక మున్నగు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం మన తెలంగాణ/హైదరాబాద్ : నేడు...
Cabinet clears PLI worth Rs 26000 crore to automobile

ఆటోఇండస్ట్రీకి రూ 26,058 కోట్లు

కేంద్ర మంతిమండలి ఆమోదం న్యూఢిల్లీ : దేశీయ ఆటో రంగానికి కేంద్రం రూ 26,058 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పిఎల్‌ఐ) ఇవ్వాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన...

అన్ని ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాల్సిందే

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపు న్యూఢిల్లీ: దేశంలోని ప్రాంతీయ భాషలన్నిటికీ హిందీ మిత్ర భాష అని, అన్ని భాషలను ప్రోత్సహించాల్సిందేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హిందీ దివస్...
UP polls will pivot around Ayodhya

అయోధ్య కేంద్రంగా పార్టీల ప్రచార వ్యూహాలు

  లక్నో : బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడిన తరువాత మొదటిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో వివిధ పార్టీలు అయోధ్య కేంద్రంగా తమ ప్రచార వ్యూహాలు రూపొందించుకుంటున్నాయి. బిజెపి, ఎస్‌పి, బిఎస్‌పి...
Telangana launches ‘Medicine from Sky’ project

‘ఔ’రా.. ఔషధ రవాణా

దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం డ్రోన్ సేవల వినియోగంలో లీడర్‌గా భారత్ మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు, వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి ‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...
India's economy recovered more strongly Says modi

కరోనా ప్రభావంకన్నా బలంగా కోలుకున్న ఆర్థిక వ్యవస్థ

ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి అహ్మదాబాద్: కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థపై పడిన ప్రభావంకన్నా వేగంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరితం బలంగా పుంజుకుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు....
BRICS Delhi Declaration

అఫ్ఘన్‌లో శాంతికి కలిసినడుద్దాం

బ్రిక్స్ సదస్సులో న్యూఢిల్లీ తీర్మానం న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుత పరిస్థితిని శాంతియుతంగా, సామరస్యంగా పరిష్కరించాల్సి ఉందని ఐదు దేశాల బ్రిక్స్ సదస్సులో పిలుపు నిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ...
Good Relationship with CM KCR: Guv Tamilisai

సిఎం కెసిఆర్‌తో మంచి సంబంధాలు

ఆయుష్మాన్ భారత్‌ను అమలుకు నేనే ఒప్పించా, కొవిడ్ వ్యాక్సినేషన్‌లో మనమే బెస్ట్, గవర్నర్‌గా రెండేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాను, ఆనందంగా ఉంది, ప్రజాసేవా స్పూర్తితోనే పనిచేస్తా, ప్రజాదర్బార్‌ను క్రమం తప్పకుండా నిర్వహిస్తా: మీడియాతో...
Sort Telangana contract employees

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయొద్దు

మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదని, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్...
Piyush Goyal is coordinator of G20 summit

జి20 సదస్సుకు సమన్వయకర్తగా పియూష్ గోయల్

  న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి 2023లో నిర్వహించనున్న జి20 నాయకుల సదస్సుకు షెర్పా(సమన్వయకర్త)గా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ నియమితులయ్యారు. జి20 ప్రెసిడెన్సీ 2022 డిసెంబర్ 1న భారత్ నిర్వహిస్తుందని,...

అరవింద్…. నిజామాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చావు: జీవన్ రెడ్డి

  హైదరాబాద్: అరవింద్ ఫేక్ ఎంపి అని, పసుపు బోర్డ్ తెస్తానని చెప్పి మాట తప్పారని ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి విమర్శించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి గోడలు కూలగొడతానని అరవింద్ అనడం సిగ్గు చేటని...
CM KCR asked Amit Shah to increase number of IPS officers

రాష్ట్ర ఐపిఎస్‌ల కోటాను పెంచండి

పెరిగిన జిల్లాల సంఖ్యకు అనుగుణంగా అదనంగా 56 మందిని ఇవ్వాలి వారి సంఖ్యను ప్రస్తుతం ఉన్న 139 నుంచి 195 చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి కెసిఆర్ విజ్ఞప్తి గతంలో గల...
Chandan Mitra Ex-BJP MP and Journalist Dies

బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూత

  న్యూఢిల్లీ: బిజెపి మాజీ ఎంపి, ప్రముఖ జర్నలిస్టు చందన్ మిత్ర కన్నుమూశారు. 65 సంవత్సరాల చందన్ మిత్ర గతంలో పయనీర్ ఆంగ్ల దినపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. తన తండ్రి కొంత కాలంగా అనారోగ్యంతో...
Silver for Thangavelu, bronze for Sharad and Siraj in Paralympics

టోక్యోలో పారా ‘హుషార్’

భారత్ మరో మూడు పతకాలు తంగవేలుకు రజతం, శరద్, సింగ్‌రాజ్‌లకు కాంస్యాలు టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల జోరు మంగళవారం కూడా కొనసాగింది. ఈ రోజు భారత అథ్లెట్లు...
PM Modi high level Meeting on Afghanistan situation

అఫ్గానిస్థాన్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి కమిటీ

న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడానికి ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా...
11 killed in road accident in Nagaur

నెత్తురోడిన రహదారులు: వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది మృతి

బెంగళూరు/జైపూర్ : కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 18 మంది మృతి చెందారు. మరో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో రోడ్డు ప్రమాదంలో...
Rahul gandhi comments on Modi govt

ఇది అమరవీరులను అవమానించడమే

జలియన్‌వాలా బాగ్ పునరుద్ధరణపై రాహుల్ న్యూఢిల్లీ: జలియన్‌వాలా బాగ్ స్మారకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇది అమరవీరులను అవమానించడంగా ఆయన అభివర్ణించారు. వీరమరణానికి అర్థం తెలియని వ్యక్తే ఈ...

Latest News