Home Search
ప్రధాని మోడీ - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం రైతులను చావు దెబ్బ కొట్టింది: రాహుల్ గాంధీ
కాల్పేట్ట(కేరళ): వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన వివరాలేవీ రైతులకు తెలియదని, వాటి గురించి తెలిస్తే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన జరిగి ఉండేదని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం...
ఘనంగా గణతంత్ర వేడుకలు
తొలిసారి పెరేడ్లో రఫేల్ యుద్ధ విమానాలు
కొవిడ్ నిబంధనల మేరకు శకటాల ప్రదర్శన
సందర్శకుల సంఖ్య 25 వేలకే పరిమితం
న్యూఢిల్లీ: భారతదేశ 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం నాడిక్కడ రాజ్పథ్లో అత్యంత వైభవంగా జరిగాయి....
అభద్రతలో నితీశ్!
ఎంతో తెలివిగా ఏ ఎండకాగొడుగు పడుతూ నిరంతరం అధికార అందలాల్లో ఊరేగేవారికి కూడా ఎల్లకాలం ఆనంద యోగం ఉండదని కొన్ని పరిణామాలు రుజువు చేస్తుంటాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ...
రొటేషన్ పద్ధతిలో దేశానికి 4 రాజధానులు ఉండాలి
రొటేషన్ పద్ధతిలో దేశానికి 4 రాజధానులు ఉండాలి
వేర్వేరు చోట్ల పార్లమెంట్ సమావేశాలు జరగాలి
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్
కోల్కత: రొటేషన్ పద్ధతిలో దేశంలో నాలుగు రాజధానులు ఉండాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి...
పాలిటిక్స్ డైనమిక్స్..! ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో..?
మోడీ సర్కార్ తెచ్చిన విద్యుత్, వ్యవసాయ చట్టాలను రాష్ట్రంలో అమలు చేయడంతో పాటు కేంద్ర జలశాఖ మంత్రి చెప్పినట్లు నిర్మాణంలో ఉన్న 8 సాగునీటి ప్రాజెక్ట్ ల పనులను నిలిపి వేస్తే తెలంగాణలో...
ప్రముఖ సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూత
ముంబై: ప్రముఖ భజన గాయకుడు, సింగర్ నరేంద్ర చంచల్ కన్నుమూశారు. గత కొన్ని నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు...
భారీ పేలుడు: 8 మంది మృతి
బెంగళూరు: ట్రక్కులో పేలుడు పదర్థాలు తరలిస్తుండగా భారీ పేలుడు సంభవించిన సంఘటన కర్నాటకలో శివమొగ్గలో గురువారం 10.30 సమయంలో జరిగింది. హునసోడు గ్రామం సమీపంలో జరిగిన పేలుళ్లలో ఎనిమిది మృతి చెందారని శివమొగ్గ...
సంక్షేమమే కాదు, ప్రగతీ ముఖ్యమే!
భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 29న ప్రారంభం కానున్నాయి. ఈ సారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ వైపు అందరి చూపు మళ్లింది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 30న అఖిలపక్ష సమావేశం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 30న అఖిల పక్ష సమావేశం జరగనున్నది. ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బిల్లులకు సంబంధించిన అజెండాను...
టీమిండియాపై ప్రశంసల వర్షం
ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు...
వలస నెత్తురోడిన రోడ్డు
గుజరాత్లో వలస కార్మికులపై నుంచి దూసుకుపోయిన ట్రక్కు
ఏడాది పాప సహా 15 మంది దుర్మరణం
సూరత్: పొట్ట చేత పట్టుకుని గుజరాత్కు వచ్చిన 14 మంది వలస కూలీలను, ఓ ఏడాది పాపను చావు...
దేశమంతటా వ్యాక్సిన్ దిగ్విజయభేరి
“దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్” ప్రధాని నోట గురజాడ మాట
దేశం మొత్తం మీద 1,91,181 మందికి టీకాలు
12 రాష్ట్రాల్లో కొవాగ్జిన్, 11 రాష్ట్రాల్లో కొవిషీల్డ్ కొవాగ్జిన్తో కొత్త వైరస్ ఆటకట్టు...
జాతి గర్వించే కట్టడమా!
అన్నింటికీ కేంద్ర బిందువుగా ఉంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతున్న భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి నెలవైన భారత పార్లమెంటు నేడు భౌగోళిక రూపాంతరం చెందబోతున్నది. ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనాన్ని నాటి ఆంగ్లేయులు...
ధార్వాడ్లో ఘోర రోడ్డు ప్రమాదం: 11 మంది మృతి, 9 మందికి గాయాలు
ధార్వాడ్(కర్నాటక): నగర శివార్లలోని ఇటిగట్టి క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఒక మినీ బస్సు ఢీకొన్న దుర్ఘటనలో 9 మంది మహిళలతోసహా 11 మంది మరణించారు. దావణగెరె పట్టణానికి...
సాగు చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయాలి
ఈ మేరకు సిఎంకు లేఖ రాసిన సిఎల్పి నాయకుడు భట్టి విక్రమార్క
కేంద్రంపై ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో కెసిఆర్ చెప్పాలని డిమాండ్
కొనుగోలు కేంద్రాలు ఎత్తివేయాలని...
రైతుల వద్ద ఎవరి పప్పులూ ఉడకవు!
2004 డిసెంబరు 13న నం. 164తో లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. భారత ఆహార సంస్థ్దను పునర్వ్యస్ధీకరించేందుకు మెకెన్సీ కంపెనీని నియమించిందా? అభిజిత్ సేన్ కమి టీ, హైదరాబాద్ అడ్మినిస్ట్రేటివ్ కాలేజీ నివేదికలు...
గుజరాత్ మాజీ సిఎం కన్నుమూత
గాంధీనగర్: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్సింగ్ సోలంకి(94) కన్నుమూశారు. గాంధీనగర్ లోని తన నివాసంలో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. మాధవ్సింగ్ కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పని...
మహారాష్ట్రలో విషాదం: 10 మంది శిశువులు మృతి
ముంబై: మహారాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. భండారా జిల్లా జనరల్ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఐసియు-ఎన్ఎన్ యులో మంటల ధాటికి...
నివ్వెరపోయిన ప్రపంచం
నివ్వెరపోయిన ప్రపంచం
ప్రజాస్వామ్యం కీలకం : మోడీ
నేతలు రీతితో మెదలాలి : ఐరాస
న్యూఢిల్లీ/టోక్యో: అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్పై జరిగిన దాడి ఇతరత్రా హింసాత్మక ఘటనలపై ప్రపంచదేశాల నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు....
ఢోకాలేని టీకాలు
కరోనాపై కదనంలో జంటయోధులకు అనుమతి
తగిన పరీక్షలు జరిపిన తర్వాతే నిపుణుల కమిటీ సిఫారసు మేరకు అనుమతులు మంజూరు చేశాం : డిసిజిఐ
కొవిషీల్డ్ను రూపొందించిన ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా
ఐసిఎంఆర్, పుణె, ఎన్ఐవి సహకారంతో తయారైన కొవాగ్జిన్, సీరం...