Monday, May 13, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

రాష్ట్రాల రగడ!

  ఒకటి బిజెపి పాలనలోని రాష్ట్రం, మరొకటి దాని మిత్రపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ ఏలుబడిలోనిది. అసోం, మిజోరంల మధ్య 50 ఏళ్లుగా గల సరిహద్దు వివాదం సోమవారం నాడు దట్టించి అంటించిన మందు...
I don't know about Yediyurappa's resignation says Pralhad Joshi

యడియూరప్ప రాజీనామా గురించి నాకు తెలియదు

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టీకరణ హుబ్బలి: కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప స్థానంలో బాధ్యతలు చేపట్టడం గురించి బిజెపి అధినాయకత్వం తనతో చర్చించలేదని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి...
Kerala oldest learner Bhageerathi Amma passed away

మహిళా స్ఫూర్తి భగీరథీఅమ్మ మృతి

కొల్లాం: వృద్ధ విద్యార్థిగా ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలందుకున్న భగీరథీఅమ్మ(107) గురువారం రాత్రి మరణించారు. కేరళలోని కొల్లాం జిల్లా ప్రాక్కుళంకు చెందిన అమ్మ 105 ఏళ్లలో నాలుగో తరగితి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం...
OPPosition concerns on Pegasus in Parliament

రాజ్యసభలో రభస

    న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వరసగా మూడో రోజూహైడ్రామా కొనసాగింది. పెగాసస్, దేశంలోని పలు మీడియా సంస్థలపై ఐటి దాడులు వంటి పలు అంశాలపై ప్రతిపక్షాలు గురువారం ఆందోళనకు దిగాయి. రాజ్యసభలో పెగాసస్...
Congress has not yet emerged from the coma:PM modi

కాంగ్రెస్ కోమాలోంచి ఇంకా బయటపడలేదు

ప్రధాని నరేంద్రమోడీ న్యూఢిల్లీ: కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న విషయాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. ఇటీవలి ఎన్నికల్లో అసోం, కేరళ, బెంగాల్‌లో ఎదురైన ఓటమితో కోమాలోకి వెళ్లిందని, ఇంకా బయటపడలేదని ప్రధాని...
Bhatti Vikramarka press meet at Assembly Media

దేశంలో భావస్వేచ్ఛ లేదు: పెగాసెస్ వ్యవహారంపై భట్టి స్పందన

హైదరాబాద్: దేశంలో ప్రజాస్వామ్యంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోందని, భావస్వేచ్ఛ, ప్రైవసీ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన...
All gaps on India’s border fences will be covered by 2022

2022 నాటికి సరిహద్దు కంచెల్లోని ఖాళీలను పూరిస్తాం

అమిత్ షా ప్రకటన న్యూఢిల్లీ: సంపూర్ణ భద్రతను కల్పించే చర్యలలో భాగంగా వచ్చే ఏడాది కల్లా దేశ సరిహద్దుల కంచెల్లోని అన్ని ఖాళీలను పూరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని...

18న అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ సెషన్‌కు సన్నద్ధం న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఆదివారం (18వ తేదీన) అఖిలపక్ష భేటీ తలపెట్టింది. ఈ విషయాన్ని అధికారవర్గాలు బుధవారం తెలిపాయి. ఈ నెల 19వ తేదీ...

కేంద్ర మంత్రుల్లో 24మంది తీవ్ర నేరాల్లో నిందితులు: ఎడిఆర్ నివేదిక

కేంద్ర మంత్రుల్లో 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు, 90 శాతం కోటీశ్వర్లు 24మంది తీవ్ర నేరాల్లో నిందితులుః ఎడిఆర్ నివేదిక న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గంలో 42 శాతం మందిపై క్రిమినల్...
Stan Swamy is the 'God' of the Dalits

స్టాన్ స్వామి దళితుల ‘దైవం’

  రోమన్ క్యాథలిక్‌లో జీసస్ సమాజ సభ్యులను జెసూట్స్ అంటారు. 1534లో సెయింట్ ఇగ్నేషియస్ లయోలా, సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఈ సమాజాన్ని స్థాపించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా మత హింసలు చెలరేగినప్పటికీ రోమన్ క్యాథలిక్...

చైనాకు దీటుగా ఎదగాలి

  ప్రపంచంలో రెండవ బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనా తనను ఎవరూ ఏమీ చేయలేరని, చేయదలిస్తే తన ఉక్కు గోడకు తల గుద్దుకోవలసి వస్తుందని ఇటీవల పాలక కమ్యూనిస్టు పార్టీ వందవ జయంతి...
Union Health Minister harsh vardhan resigns

కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు బుధవారం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్థన్‌ రిజైన్...

పీడిత జన విముక్తి సేనాని

  ఒకరు ప్రజల్లో సృష్టించే చైతన్య స్థాయిని బట్టే రాజ్యం ఆ వ్యక్తిపై తన సకల కుట్రలు, కుయుక్తులతో విరుచుకుపడుతుంది. ఇది భీమా కోరేగావ్ కేసులో నిందితులుగా సుదీర్ఘ నిర్బంధం అనుభవిస్తున్నవారందరికీ, అటువంటి కేసు...

అప్పుడు కరెంట్ కోసం అరిగోస… ఇప్పుడు 24 గంటల కరెంట్: ఎర్రబెల్లి

వరంగల్: ఒకప్పుడు కరెంట్ కోసామని అరిగోస పడ్డామని... ఇప్పుడు 24 గంటల కరెంట్ వస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. శాయంపేట మండల కేంద్రంలో రైతు వేదికను మంత్రి ఎర్రబెల్లి దయాకర్...
Pushkar Singh takes oath as CM of Uttarakhand

ఉత్తరాఖండ్ సిఎంగా పుష్కర్ సింగ్ ప్రమాణం

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్ లాన్స్‌లో బిజెపికి చెందిన పలువురు ఎంపిలు, ఎంఎల్‌ఎలు, అధికారుల సమక్షంలో గవర్నర్ బేబీ రాణి మౌర్య...
We Won't impose lockdown in Delhi: CM Kejriwal

కరోనాతో పోరాడిన వైద్యులకు ఈ ఏడాది భారత రత్న ఇవ్వాలి

ప్రధాని లేఖ రాసిన ఢిల్లీ సిఎం కేజ్రివాల్ న్యూఢిల్లీ: కరోనా కష్టకాలంలో ప్రజలకు నిరంతరాయంగా సేవలు చేసిన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందికి ఈ ఏడాది అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్నను...

సిజెఐ హితవు

సార్వత్రిక ఉచిత వైద్య చికిత్సా వ్యవస్థే దేశంలో రోగ నివారణకు ఏకైక మార్గమని, దానికి ప్రత్యామ్నాయం లేదని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) ఎన్‌వి రమణ వెలిబుచ్చిన అభిప్రాయం తిరుగులేనిది. అయితే...
Drones spotted again near military camps in Jammu

జమ్మూలో సైనిక కేంద్రాల వద్ద మళ్లీ డ్రోన్ల క‌ల‌క‌లం

శ్రీన‌గ‌ర్ : సైనిక శిబిరాల సమీపంలో మళ్లీ డ్రోన్లు క‌ల‌క‌లం సృష్టించాయి. జమ్మూ నగరంలో బుధవారం ఉదయం మూడు వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను భారత సైనికులు కనుగొన్నారు. జమ్మూ నగరంలోని మిరాన్...
Dharmendra Pradhan blames Congress for petrol, diesel prices hike

ఆడలేక మద్దెల వోడంటున్న ప్రధాన్!

  చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తున్నదీ, అర్ధం గాని విషయం ఏమంటే బిజెపి జనాలు ఏ ధైర్యంతో పచ్చి అవాస్తవాలను, వక్రీకరణలను ఇంకా ప్రచారం చేయగలుగుతున్నారు అన్నది. జనానికి చమురు వదిలిస్తున్న కేంద్ర మంత్రి...
PM Modi pays tribute to legendary Milkha Singh

ఒలింపిక్స్ అంటే మిల్కాసింగ్ గుర్తుకొస్తారు

న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అన్న మాట వినిపిస్తే చాలు, స్ప్రింటర్ మిల్కాసింగ్ గుర్తు రాకుండా ఉండరని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన మిల్కాసింగ్ ప్రతిభను కొనియాడారు. మిల్కాసింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో...

Latest News