Home Search
2+2 చర్చలు - search results
If you're not happy with the results, please do another search
మేడారం, తిరుమల భక్తులకు ‘కరోనా’ భయం
హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు మేడారం, తిరుమలకు వెళ్లే భక్తులను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఇప్పటికే చైనాలో ఈ మహమ్మారి బారినపడి 170 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే....
ఆర్థికాంశాలపై చర్చ జరగాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు ఆర్థిక అంశాలకు సంబంధించిన చర్చలపై దృష్టి ఉంచాలని, మంచి చర్చలు జరగాలని, ప్రపంచ ఆర్థికరంగం పరిస్థితి భారతదేశానికి ఎంత బాగా ప్రయోజనం చేకూరుస్తుందనే అంశానికి ప్రాధాన్యం ఇవ్వాలని...
పౌరసత్వ చట్టం చారిత్రాత్మకం
గాంధీజీ కలను నెరవేర్చిన ప్రభుత్వం, పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ప్రశంస, హింస దేశాన్ని బల హీనం చేస్తుందని హితవు, ప్రతిపక్షాల నిరసన, అధికార పక్షం హర్షధ్వానాలు .
ఈ దశాబ్దం...
నేడు, రేపు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
చెన్నై: శుక్రవారం నుంచి రెండు రోజులపాటు బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆటంకం కలగనుంది. బ్యాంకు ఉద్యోగ సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొననున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 10...
ఎపి, తెలంగాణ సిఎస్ ల భేటీ
9, 10 షెడ్యూల్ సంస్థలపైనే చర్చ
చర్చల సారాంశాన్ని సిఎంల దృష్టికి తీసుకెళ్లి
మరోసారి భేటీ కావాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాల అధికారులు గురువారం సమావేశమయ్యారు. నగరంలోని బిఆర్కే భవన్లో తెలంగాణ...
ఛాలెంజింగ్గా ఫీలయ్యా
‘ఆర్.ఎక్స్ 100’ చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ను అందుకుంది పంజాబీ భామ పాయల్ రాజపుత్. ఇటీవల విడుదలైన ‘వెంకీ మామ’ చిత్రంలో తన అందం, అభినయంతో...
15 మంది ఎమ్ఎల్ఎలతో కలిసి గల్ఫ్కు వెళ్తా : కెసిఆర్
హైదరాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై శనివారం సిఎం కెసిఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కొత్త రెవెన్యూ చట్టంతో పాటు ఇటీవల తెచ్చిన కొత్త పంచాయితీ రాజ్ చట్టం, నూతన మునిసిపల్ చట్టాలను...
కారులోనే ఓటరు షికారు
పురపోరులో టిఆర్ఎస్కు అఖండ విజయం ఖాయం
పెరగనున్న టిఆర్ఎస్ ఓట్ల శాతం
మున్సిపాలిటీల్లో 2వేలకుపైగా, కార్పొరేషన్లలో 205పైగా వార్డులు గెలుచుకునే సూచన
సెఫాలజీ అధ్యయనం ... 104 నుంచి 109 మున్సిపాల్టీలు , 10 కార్పొరేషన్లలో...
టాప్ సిఇఒలతో కెటిఆర్ భేటీ
హైదరాబాద్లో గూగుల్ విస్తరణపై చర్చించిన సుందర్పిచాయ్
బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్కార్, రాక్వెల్ ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్, జపాన్ ఫార్మా దిగ్గజం రాజీవ్వెంకయ్య, మహీంద్రా & మహీంద్రా ఎండి పవన్ కె...
తెలంగాణలో జనసేనను బలోపేతం చేస్తాం
మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపితో పొత్తు చాలా లోతుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రశాసననగర్లోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం జరిగిన గ్రేటర్ హైదరాబాద్...
జనవరి 31 నుంచి బ్యాంకు ఉద్యోగుల రెండు రోజుల సమ్మె
న్యూఢిల్లీ: వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలు కావడంతో జనవరి 31, ఫిబ్రవరి 1వ తేదీలలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు బ్యాంకు సంఘాలు గురువారం పిలుపునిచ్చాయి. వీటితోపాటు మార్చిలో...
కాసేపట్లో ఎపి బిజెపి నేతలతో పవన్ భేటీ
అమరావతి: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విజయవాడ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్నారు. బిజెపి, జనసేన పార్టీల సమావేశం గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది. ఈ...
ఒప్పించండి.. తప్పించండి
టిఆర్ఎస్ అదనపు నామినేషన్ల సమస్య పరిష్కారంలో కెటిఆర్ తలమునకలు
వైదొలిగితే నామినేటెడ్ పదవులు
లేకపోతే కఠిన చర్యలు, బిఫాం పొందే వారే పోటీలో ఉండాలి
పండగల్లోనూ ప్రచారం చేయాలి
అంతటా గెలుపు ఖాయం, అధిక మెజారిటీల కోసమే కృషి
హైదరాబాద్...
ప్రధాని మోడీతో మమత బెనర్జీ భేటీ
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీతో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ రాజ్ భవన్ లో భేటీ అయ్యారు. పౌరసత్వ సవరణ చట్టం సిఎఎ, ఎన్ఆర్ సిపై ప్రధానితో ఆమె చర్చలు జరిపారు....
ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టం
మళ్లీ పుంజుకునే సామర్థం ఉంది, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపైనే దృష్టి పెట్టండి
బడ్జెట్కు ముందు ఆర్థికవేత్తలతో సమావేశంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ మూలాలు పటిష్టంగా ఉన్నాయని, మళ్లీ పుంజుకునే సామర్థ...