Saturday, April 27, 2024

విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవంలో సిఎస్ ప్రతిజ్ఞ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఈరోజు(అక్టోబర్ మంగళవారం) నుండి నవంబర్ 1వ తేదీ వరకు పాటిస్తున్న విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ అవేర్ నెస్ పై బీఆర్ కె భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సచివాలయ ఉద్యోగులతో ప్రతిజ్ఞ నిర్వహించారు. ’75వ స్వతంత్ర భారత-సమగ్రత తోకూడిన స్వయం సమృద్ధి’ నినాదంతో ఈ విజిలెన్స్ అవేర్ నెస్ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిజ్ఞలో రెవిన్యూ శాఖ కార్యదర్శి, రిజిస్ట్రేషన్ల ఐ.జి. శేషాద్రి, ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రెటరీ రోనాల్డ్ రోస్, ప్రోటోకాల్ విభాగం జాయింట్ సెక్రెటరీ అర్విందర్ సింగ్, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Somesh Kumar pledge in vigilance awareness programme

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News