- Advertisement -
హైదరాబాద్ : విద్యార్థులు పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. సోమాజీగూడ రాజ్భవన్ హైస్కూల్లో జరిగిన జాతీయ డి వార్మింగ్ డే కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని ఆమె పేర్కొన్నారు. శానిటరీ మౌలిక సదుపాయాల కల్పన కోసం రాజ్భవన్ పాఠశాలకు గవర్నర్ రూ.1,50,000ల ఆర్థికసాయం ఆమె ప్రకటించారు.
Students must practice hygiene
- Advertisement -