Monday, April 29, 2024

రెండు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్‌

- Advertisement -
- Advertisement -

Sunrisers lost two wickets

 

ఢిల్లీ: ఐపిఎల్ 2021లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో సన్‌రైజర్స్‌ రెండు వికెట్స్ కోల్పోయింది. ముస్తాఫిజుర్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతికి మనీశ్ పాండే(31) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. రాహుల్‌ తెవాతియా వేసిన ఈ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్‌ కొట్టిన బెయిర్ స్టో(30) చివరి బంతికి అనుజ్‌ రావత్‌కు చిక్కాడు. నిర్దేశించిన 221 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జోరుగా బ్యాటింగ్‌ చేస్తోంది. 10ఓవర్లలో స్కోర్ 85/2. విలియమ్సన్(12), శంకర్(08) పరుగులతో క్రీజులో ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News