Monday, April 29, 2024

మూడో వికెట్ కోల్పోయిన భారత్

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు టీమిండియా తొమ్మిది ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస్వాల్ పది పరుగులు చేసి మార్క్ వుడ్ బౌలంగ్‌లో రూట్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. శుభమన్ గిల్ మార్క్‌వుడ్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో ఔటయ్యాడు. రజత్ పాటీదర్ ఐదు పరుగులు చేసి టామ్ హార్ట్‌లే బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(17), రవీంద్ర జడేజా(0) బ్యాటింగ్ చేస్తున్నారు. మూడు వికెట్లు కోల్పోవడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News