Monday, April 29, 2024

నియోజకవర్గానికి రూ.5 కోట్లు: మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Telangana Budget 2021 Live

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ను శాస‌న‌స‌భ‌లో ఆర్థికశాఖ మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌వేశ‌పెట్టారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎమ్మెల్సీలు, ఎంఎల్ఎల కోసం ప్రభుత్వ రూ.800 కోట్లు కేటాయించింది. ప్రతి నియోజకవర్గానికి రూ. 5 కోట్లు చొప్పున కేటాయిస్తున్నట్టు మంత్రి హరీశ్ రావు బడ్జెట్ లో ప్రకటించారు. దీంతో నియోజకవర్గ అభివృద్ధి పనులు మరింత పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు.

Telangana Budget 2021 Live

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News