Thursday, May 9, 2024

అందరికీ అండగా ఉంటాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Harish Rao

 

హైదరాబాద్: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో వలస కార్మికులను 12 కిలోల చొప్పున బియ్యం, రూ.500 నగదును మంత్రి హరీష్ రావు అందజేశారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. పెద్ద పెద్ద దేశాలు కరోనాతో అతలాకుతలం అవుతున్నాయని, ప్రతి ఒక్కరు ప్రభుత్వ సలహాలు, సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ కరోనా రోగుల సంఖ్య 364కు చేరుకోగా 11 మంది మృత్యువాతపడ్డారు. తెలంగాణలో కరోనా 33 మంది కోలుకున్నారు. భారత్ దేశంలో కరోనా వైరస్ 4917 మందికి సోకగా 137 మంది చనిపోయారు. ఈ వ్యాధి నుంచి 386 మంది కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రోగులు సంఖ్య 13,51,833కు చేరుకోగా 75,282 మంది చనిపోయారు.

 

Telangana Govt support to All Says Harish rao
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News