Saturday, April 27, 2024

ఇరాక్ చెక్‌పోస్టుపై ఉగ్రదాడి: 13 మంది పోలీసులు మృతి

- Advertisement -
- Advertisement -

Terrorist attack on Iraqi checkpoint: 13 policemen killed

 

బాగ్దాద్ : ఇరాక్ ఉత్తర ప్రాంతం లోని చెక్ పాయింట్‌పై ఆదివారం తెల్లవారు జామున ఐసిఎస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు మృతి చెందారు. కిర్ముక్ నగరానికి దక్షిణాన 65 కిమీ దూరంలో ఆల్‌రిషద్ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడి జరిగిందని ఇరాక్ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్టును లక్షంగా చేసుకొని దాడి చేశారని ఆయన వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News