Monday, April 29, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. శుక్రవారం నాడు శ్రీవారిని 66,322 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,672 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం హుండీ ఆదాయం రూ.3.39 కోట్లు వచ్చిందని టిటిడి ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News