హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికలకు టిఆర్ఎస్ అభ్యర్థుల తుది జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది. చివరగా 25 మంది అభ్యర్థులతో తుది జాబితా విడుదల చేసింది. ఇప్పటికే125 మంది అభ్యర్థులను టిఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొత్తం 150 డివిజన్లకు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది.
1.చిలుకానగర్-బన్నాల ప్రవీన్ ముదిరాజ్
2.హబ్సిగూడ- భేతి స్వప్నారెడ్డి
3. ఉప్పల్-అరటికాయల భాస్కర్
4. అత్తాపూర్-మాధవి అమరేందర్
5. కాచిగూడ- డా. శిరీష యాదవ్
6. నల్లకుంట- గరిగంటి శ్రీదేవి
7. అంబర్పేట-విజయ్ కుమార్ గౌడ్
8. అడిక్మెట్-హేమలతా రెడ్డి
9. ముషీరాబాద్-ఎడ్ల భాగ్యలక్ష్మి యాదవ్
10.కవాడిగూడ-లాస్య నందిత
11.యూసుఫ్గూడ-రాజ్కుమార్ పటేల్
12.ఎస్రావు నగర్- పావని రెడ్డి
13.వెంగళ్రావు నగర్- దేదీప్య రావు
14.చర్లపల్లి-బొంతు శ్రీదేవి యాదవ్
15.రహ్మత్ నగర్-సిఎన్ రెడ్డి
16.మీర్పేట హెచ్బి కాలనీ- ప్రభుదాస్ జెర్రిపోతుల
17.నేరేడ్మెట్- మీనా ఉపేందర్ రెడ్డి
18.నాచారం-సజ్జన్ శేఖర్
19.ఈస్ట్ ఆనందర్ బాగ్-వై ప్రేమ్ కుమార్
20.గౌతమ్ నగర్-మేకల సునీతారాము యాదవ్
21.గోల్నాక-దూసరి లావణ్య
22.చందానగర్- మంజులా రఘునాథ్ రెడ్డి
23.హైదర్నగర్-నార్నె శ్రీనివాస రావు
24.తార్నాక- మోతె శ్రీలత
25.మౌలాలి -ముంతాజ్ ఫాతిమా