Saturday, April 27, 2024

27న టిఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం

- Advertisement -
- Advertisement -

CM KCR met TRS MPs on Monday

హైదరాబాద్: ఈనెల 27న టిఆర్‌ఎస్‌ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మాదాపూర్‌లోని హెచ్‌ఐసిసిలో వేడుకలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయించారు. ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ కొనసాగుతుంది. టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలకు ఆహ్వానాలు పంపారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎంఎల్ సిలు , ఎంఎల్ఏలను ఆహ్వానించారు. 27న ఉదయం 11.05 గంటలకు పార్టీ పతాకాన్ని కెసిఆర్‌ ఆవిష్కరించనున్నారు. ఈ సభలో దాదాపుగా 11 తీర్మానాలను ఆమోదించబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News