Thursday, May 9, 2024

ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Student Commits Suicide in Mahabubnagar

వికారాబాద్: ఫోన్ కొనివ్వలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వకపోవడంతో ఓ యువతి(19) మనస్థాపం చెందింది. మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వీరు దిర్సంపల్లిలో పౌల్ట్రీ ఫామ్‌లో కూలీలుగా పని చేస్తున్నారు. తండ్రి గులామ్ సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News