Monday, April 29, 2024

విశాఖ‌లో భూ ప్రకంపనలు..

- Advertisement -
- Advertisement -

1.8 Magnitude of Earthquake hits Visakhapatnam

విశాఖ‌పట్నం: విశాఖ‌ నగరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారం ఉదయం 7.13గంటల సమయంలో విశాఖలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర ఆందోళ‌న‌కు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలోని బీచ్ రోడ్డ‌, ముర‌ళీ న‌గ‌ర్, అక్క‌య‌పాలెం, మ‌ధురాన‌గ‌ర్, కంచ‌ర‌పాలెం, తాడిచెట్లపాలెంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 1.8గా నమోదైంది. అయితే, దీని వల్ల ఎలాంటి ప్రమాదం లేదని నిపుణులు తెలిపారు.

1.8 Magnitude of Earthquake hits Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News