Sunday, April 28, 2024

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. 24 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

శ్రీశైలం ఘాట్ రోడ్డులో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చింతల సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 24 మంది కూలీలను గాయాలు, ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News