Monday, April 29, 2024

దేశంలో కొత్తగా 2745 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

2745 Corona positive cases in India

 

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ అదుపులోనే ఉంది. రోజు రోజు మాత్రం కరోనా కేసుల సంఖ్య తక్కువ మొత్తంలో పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2745 మంది కరోనా వైరస్ సోకగా ఆరుగురు మరణించారు. కరోనా కేసుల సంఖ్య 4.31 కోట్లకు చేరుకోగా 5.24 లక్షల మంది మృత్యువాతపడ్డారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా నుంచి 4.26 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 18 వేల మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 193.57 కోట్ల మందికి కరోనా టీకాలు వేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News