Friday, May 17, 2024

సికింద్రాబాద్ లో మూడేళ్ల బాలిక అదృశ్యం..

- Advertisement -
- Advertisement -

3 Year old girl missing in Secunderabad

హైదరాబాద్: మూడేళ్ల బాలిక అదృశ్యమైన ఘటన నగరంలోని సికింద్రాబాద్ చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కీర్తన అనే మూడేళ్ల బాలిక అదృశ్యమైంది. యాక్టీవాపై బాలికను తీసుకెళ్లినట్లు స్థానికులు చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు తన కూతురిని కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక కిడ్నాప్ కు గురైన ప్రాంతంలో సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు.

3 Year old girl missing in Secunderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News