Thursday, May 9, 2024

తెలంగాణలో కొత్తగా 509 పాజిటీవ్ లు..

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,652 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 509 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

హైదరాబాద్: తెలంగాణలో గతకొద్దిరోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.రాష్ట్రంలో గత 24 గంటల్లో 48,652 మందికి కరోనా పరీక్షలు చేయగా.. కొత్తగా 509 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కరోనాతో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2 లక్షల 80వేలకు చేరుకుంది.ఇక, కరోనాతో మొత్తం 1505 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారి నుంచి 2 లక్షల 71వేల మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,172 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇప్పటివరకు తెలంగాణలో 63 లక్షలకు పైగా మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కింది.

509 New Corona Cases Registered in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News