Monday, April 29, 2024

శంషాబాద్‌ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

Gold worth Rs 65 lakh seized at Goa Airport

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. శనివారం మధ్యహ్నం విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో దోహా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 528 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్ లో దీని విలువ సుమారుగా రూ.21లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఫేస్‌క్రీమ్‌ డబ్బాలో బంగారం దాచి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసుకుని అధికారులు విచారిస్తున్నారు.

528 Grams gold seized at Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News