Monday, April 29, 2024

ఎపిలో కొత్తగా 538 కరోనా కేసులు.. 2 మరణాలు

- Advertisement -
- Advertisement -

538 New Covid-19 Cases Reported in AP

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 64,354 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 538 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,73,995కి చేరింది. ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినుంచి 8,61,711 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… కరోనాతో 7,047 మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరులో 95, కృష్ణాలో 86, పశ్చిమ గోదావరిలో 72, కేసులు బయటపడినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

538 New Covid-19 Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News