Monday, April 29, 2024

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో భారీగా గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం సికింద్రాబాద్ మోనార్క్ ఎక్స్ ప్రేస్ రైలులో 54 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ముంబైకి సరఫరా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పీడి యాక్ట్ నమోదు చేసినట్లు తెలిపారు. గంజాయి మూఠాపై ఇప్పటివరకే మూడు కేసులు ఉన్నాయని చెప్పారు.

54 Kgs Ganja Seized at Secunderabad Railway Station

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News