Friday, April 26, 2024

ఎపిలో మరో 66 కొత్త కేసులు నమోదు..

- Advertisement -
- Advertisement -

66 New Corona Cases Reported in AP

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో మరో 66 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 11 కోయంబేడు లింకలే ఉన్నాయిని తెలిపింది. దీతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 2,627కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 56 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 764 కరోనా ఆక్టీవ్ కేసులున్నాయి. ఇక, కరోనా నుంచి 1,807 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

66 New Corona Cases Reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News