- Advertisement -
హైదరాబాద్: కరోనా నేపథ్యంలో పరీక్షల విషయంలో ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థులకు విధ్యాశాఖ ఊరట కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 27,589 మంది విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరు కానీ 27,251 మంది విద్యార్థులు, మాల్ ప్రాక్టీస్ కమిటీ బహిష్కరించిన 338 విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలుపుతున్నట్టు స్పషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ తెలిపారు.
Good news for Intermediate students
- Advertisement -