Friday, May 17, 2024

మూడడగుల మీనాక్షి అమ్మవారి విగ్రహం లభ్యం

- Advertisement -
- Advertisement -

Godess Meenakshi Statue

పెరంబూర్(చెన్నయ్): మదురై చోళవందన్ సమీపంలోని వైగై నదిలో మూడడుగుల మీనాక్షి అమ్కమవారి విగ్రహం లభ్యమైంది. ఈ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తిరువేంగడం ప్రాంతంలోని నదీ తీరానికి శనివారం ఉదయం వెళ్లిన కొందరు నదిలో పచ్చరంగు దుస్తులు కనిపించడం చూసి విగ్రహాన్ని నది వెలుపలికి తీసుకొచ్చారు. సమాచారం అందిన వెంటనే వాడప్పాడి తహసిల్దారు నవనీత కృష్ణన్ గ్రామానికి చేరుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News