Friday, May 17, 2024

వాటితో ఒబిసిలకు అన్యాయం : వకులాభరణం

- Advertisement -
- Advertisement -

OBC injustice with creamy layer

హైదరాబాద్: యుపిఎస్‌సిలో ఒబిసి క్రిమిలేయర్ విధానం విచిత్రంగా ఉందని బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ తెలిపారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను బిసి కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు కలిశారు. ఈ సందర్భంగా వకులాభరణం మాట్లాడారు. కేంద్రం స్పష్టమైన విధివిధానాలు రూపొందించలేదన్నారు. అర్హులైన ఒబిసిలకు అన్యాయం జరుగుతోందన్నారు.

అస్పస్టత విధానాలు ఒబిసిలను గొడ్డలి పెట్టులా మారాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒబిసిల సమస్యలను సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News