Monday, April 29, 2024

మైనారిటీ కమిషన్లను నేను వ్యతిరేకిస్తున్నాను: ఆరిఫ్

- Advertisement -
- Advertisement -

Arif Mohmmed Khan
కొచి: కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్‌ది సుదీర్ఘ రాజకీయ జీవితం. ఆయన ఇదివరకటి ప్రభుత్వాల పాలనల్లో మంత్రిగా పనిచేశారు. 1986లో షా బానో కేసు విషయమై ఆయన రాజీవ్ గాంధీ క్యాబినెట్ నుంచి వాకౌట్ చేశారు. ఆయన ఎల్లప్పుడూ ముస్లిం సముదాయంలో సంస్కరణలు తేవాలని అంటుంటారు. గవర్నర్లు, రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలపై మాట్లాడతారు. ఇక హిజాబ్ వివాదం విషయంలో కూడా ఆయన ఇటీవల తన అభిప్రాయాలు వెల్లడించారు. దేశంలో మైనారిటీలకు ప్రత్యేక హోదా అవసరం లేదని కూడా అంటారు. మైనారిటీ కమిషన్లకు బదులుగా మానవ హక్కుల సంఘాన్ని బలోపేతం చేయాలని, అది ప్రతి ఒక్కరి విషయాన్ని చూసుకుంటుందని ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News