Friday, May 17, 2024

ఢిల్లీ రోహిణి కోర్టులో స్వల్ప పేలుడు

- Advertisement -
- Advertisement -

Bomb Blast at Rohini Court in Delhi

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి జిల్లా కోర్టుకు చెందిన 120వ కోర్టు రూములో గురువారం ఉదయం తక్కువ తీవ్రతతో పేలుడు సంభవించి ఒక వ్యక్తి గాయపడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ పేలుడుకు ల్యాప్‌టాప్ కారణం కావచ్చని అధికారులు చెప్పారు. పేలుడు జరిగిన కోర్టు రూములో ఫోరెన్సిక్, ఎన్‌ఎస్‌జి బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సంఘటన కారణంగా కోర్టు కార్యకలాపాలను నిలిపివేశారు.

Bomb Blast at Rohini Court in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News