- Advertisement -
శాంటియాగో: ప్రపంచంలో కరోనా విజృంభణ నేపథ్యంలో అన్ని దేశాలు పక్కగా మాస్క్ ధరించాలన్న నిబంధనను అమలు చేశాయి. ఆ నిబంధనను పాటించనందుకు ఏకంగా ఓ దేశాధ్యక్షుడికే జరిమానా విధించారు అక్కడి అధికారులు. చిలీ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినెరా ఇటీవల కాలంలో ఓ బీచ్ కు వెళ్లారు. అక్కడ ఓ మహిళా అభిమానితో సెల్ఫీ దిగారు. ఆ సమయంలో ఆయన మాస్క్ లేకుండా కనిపించడంతో దాదాపు 2లక్షల 57 వేల జరిమానా ఎదుర్కొన్నారు. దీనికి ప్రెసిడెంట్ సెబాస్టియన్ బహిరంగంగా క్షమాపణ చేప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకపోతే ఈ చిన్న దేశంలో ఫైన్, జైలు శిక్షలు అమలు చేయడం గమనార్హం.
- Advertisement -