Friday, May 17, 2024

నకిలీ నోట్ల ముఠా అరెస్ట్….

- Advertisement -
- Advertisement -

Fake notes gang arrested in Hyderabad

 

హైదరాబాద్: నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐదుగురు సభ్యుల ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ నోట్ల తయారీకి సంబంధించిన పరికరాలు, కంప్యూటర్స్, స్కానర్లు, ప్రింటర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.16 లక్షలకుపైగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని సిపి అంజనీకుమార్ తెలిపాడు. నకిలీ నోట్ల తయారీలో సుక్కవరం సంతోష్ కుమార్, జానాకి సాయికుమార్, ధర్మాజీ నీరజ్‌కుమార్, జలిగం రాజు, సుంకరి శ్రీనివాస్‌లను అరెస్టు చేశామని వెల్లడించారు. నిందితుల్లో సుంకరి శ్రీనివాస్ డిస్మిస్ అయిన బిఎస్‌ఎఫ్ జవాన్‌గా గుర్తించామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News