Monday, April 29, 2024

రోడ్డు ప్రమాదంలో యువతి దుర్మరణం…

- Advertisement -
- Advertisement -

Girl killed in Road Accident in Visakhapatnam

విశాఖపట్నం: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం నగరంలోని సత్యం జంక్షన్‌లో ఓ లారీ స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న యువతికి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Girl killed in Road Accident in Visakhapatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News