Monday, April 29, 2024

ముస్లింలకు గవర్నర్ తమిళిసై రంజాన్ శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Governor Tamilisai extends Ramzan greetings

హైదరాబాద్: ముస్లింలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వం, సోదరభావం, దయ, ప్రేమ,శాంతికి రంజాన్ ప్రతీకని గవర్నర్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని తమిళిసై ఆకాంక్షించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ జరుపుకోవానలి పిలుపునిచ్చారు. అటు సిఎం కెసిఆర్ కూడా ముస్లింలకు రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ శాంతి, ప్రేమ, దయ గుణాలను పంచుతుందన్నారు. రాష్ట్రంలో గంగా జమునా తహజీబ్ కు రంజాన్ ప్రతీకని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో ముస్లింల జీవితాల్లో వెలుగులు వచ్చాయని సిఎం పేర్కొన్నారు. మైనార్టీ సంక్షేమ పథకాలు గుణాత్మక ఫలితాలనిస్తున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News