Monday, April 29, 2024

గురు, శుక్రవారాల్లో హైకోర్టులో ప్రజాప్రతినిధుల కేసుల విచారణ

- Advertisement -
- Advertisement -

Hearing of cases of public representatives in HC on Thursday and Friday

 

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజా ప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణపై శనివారం నాడు హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతీ గురు, శుక్రవారాల్లో మధ్యా హ్నం రెండున్నర గంటలకు ఎంపి, ఎంఎల్‌ఎల కేసులను విచారణ జరపనుంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు స్వయంగా ఈ కేసులను విచారణ చేపట్టనున్నా రు. ఈక్రమంలో మంగళవారం హైకోర్టు మొదటి ధర్మాసనంలో కేసులను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ జరపనున్నారు. రెండో ధర్మాసనంలో జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ జి.శ్రీదేవి విచారణ జరపనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News