Monday, April 29, 2024

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 241మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢిల్లీలో 238 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 167 కేరళలో 65, తెలంగాణలో 62, గుజరాత్‌లో 73, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

India Reports 781 Omicron Cases

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News