Sunday, April 28, 2024

షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు మరో స్వర్ణం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌లో పోటీల చివరి రోజయిన ఆదివారం భారత మహిళలు ట్రాప్ ఈవెంట్‌లో మరో స్వర్ణపతకం సాధించారు. శ్రేయాసీ సింగ్, రాజేశ్వరి కుమారి, మనీషా కీర్‌లతో కూడిన భారతీయ బృందం ఫైనల్లో కజకిస్థాన్‌ను 6-0 తేడాతో చిత్తు చేసి బంగారు పతకం దక్కించుకున్నారు. భారతీయ క్రీడాకారులు అద్భుతంగా రాణించడంతో ఈ టోర్నమెంట్‌లో మన దేశం 14 బంగారు, 9 కాంస్య పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది.

ISSF World Cup: Indian win gold in Women’s Trap Team

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News