Monday, April 29, 2024

జగిత్యాలలో యువకుడు దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జగిత్యాల జిల్లాలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మెట్‌పల్లి వద్ద యువకుడిని దుండగులు హత్య చేశారు. యువకుడిని దుండగులు ఇటుకలతో కొట్టి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు మెట్‌పల్లిలోని ఇందిరానగర్‌కు చెందిన సతీష్‌గా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News